భారతదేశం, ఏప్రిల్ 19 -- ముఖ్యమైన రాజకీయ ఎత్తుగడలో భాగంగా.. హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం విజయవంతం కావడంతో.. కూటమి విశాఖపట్నం మేయర్ స్థానాన్ని దక్కించుకుంది. కలెక్టర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావే... Read More
భారతదేశం, ఏప్రిల్ 18 -- పిల్లలకు చిన్న గాయమైతే తట్టుకోలేని కన్నతల్లి.. తన చేతులతోనే వారికి మరణ శాసనం రాసింది. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న ఇద్దరు కుమారులను కిరాతకంగా కత్తితో నరికిచంపింది. ఆ తర్వాత ఐద... Read More
భారతదేశం, ఏప్రిల్ 18 -- రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా.. ఎక్కువమంది కేటగిరీ 4 రుణాలు పొందేందుకు ఆసక్తి చూపించారు. ఎక్కువ విలువ కలిగిన యూనిట్లతో మెరుగైన స్వయం ఉపాధి పథకాలు పొందవచ్చన్న ఉద్దేశంతో.. కేట... Read More
భారతదేశం, ఏప్రిల్ 18 -- సైనిక్ స్కూల్స్.. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. ఈ ప్రత్యేక పాఠశాలల ముఖ్య ఉద్దేశం.. విద్యార్థులను జాతీయ రక్షణ అకాడమీ, ఇతర సైనిక శిక్షణ సంస్థల్లో ప్రవేశానికి శారీర... Read More
భారతదేశం, ఏప్రిల్ 18 -- హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారయత్నం కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. యువతి పోలీసులను తప్పుదోవ పట్టించింది. ఈ విషయాన్ని స్వయంగా రైల్వే ఎస్పీ చందనా ద... Read More
భారతదేశం, ఏప్రిల్ 18 -- గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా పార్ట్ -బిలో పెట్టిన 18 లక్షల ఎకరాల్లో.. ఆరు నుంచి ఏడు లక్షల వరకు వ్యవసాయ భూములు ఉన్నాయని.. ఈ భూములకు భూభారతి చట్టంతో పరిష్కారం చూపిస్తామని... Read More
భారతదేశం, ఏప్రిల్ 18 -- క్విడ్ ప్రోకో పెట్టుబడులు, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన రూ.27.5 కోట్ల విలువైన వాటాలు, దాల్మియా సిమెంట్స్ (భారత్)... Read More
భారతదేశం, ఏప్రిల్ 18 -- ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు నెలకొంది. లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం నియమించిన ఇందిరమ్మ కమిటీల్లో తమ వర్గానికే ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు ... Read More
భారతదేశం, ఏప్రిల్ 18 -- శుక్రవారం తెల్లవారుజామున కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ఏపీ వాసులు మృతి చెందారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా దేవదుర్గ తాలూకాలోని అమరాపుర క్రాస్ సమీపం... Read More
భారతదేశం, ఏప్రిల్ 18 -- ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు తెలంగాణలో ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్ష ఉంటుందని చెప్పారు. మే 2 ను... Read More