Exclusive

Publication

Byline

గ్రేటర్‌ విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకున్న కూటమి.. బహిష్కరించిన వైసీపీ

భారతదేశం, ఏప్రిల్ 19 -- ముఖ్యమైన రాజకీయ ఎత్తుగడలో భాగంగా.. హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం విజయవంతం కావడంతో.. కూటమి విశాఖపట్నం మేయర్ స్థానాన్ని దక్కించుకుంది. కలెక్టర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావే... Read More


కన్నతల్లి రాసిన మరణ శాసనం.. ఇద్దరు కుమారులను చంపేసి ఆపై ఆత్మహత్య.. గాజులరామారంలో తీవ్ర విషాదం

భారతదేశం, ఏప్రిల్ 18 -- పిల్లలకు చిన్న గాయమైతే తట్టుకోలేని కన్నతల్లి.. తన చేతులతోనే వారికి మరణ శాసనం రాసింది. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న ఇద్దరు కుమారులను కిరాతకంగా కత్తితో నరికిచంపింది. ఆ తర్వాత ఐద... Read More


రాజీవ్‌ యువ వికాసం పథకం.. కేటగిరీ 4 రుణాలు పొందేందుకు ఎక్కువమంది ఆసక్తి.. కారణాలు ఇవే

భారతదేశం, ఏప్రిల్ 18 -- రాజీవ్‌ యువ వికాసం పథకంలో భాగంగా.. ఎక్కువమంది కేటగిరీ 4 రుణాలు పొందేందుకు ఆసక్తి చూపించారు. ఎక్కువ విలువ కలిగిన యూనిట్లతో మెరుగైన స్వయం ఉపాధి పథకాలు పొందవచ్చన్న ఉద్దేశంతో.. కేట... Read More


తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు.. 9 ముఖ్యమైన అంశాలు

భారతదేశం, ఏప్రిల్ 18 -- సైనిక్ స్కూల్స్.. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. ఈ ప్రత్యేక పాఠశాలల ముఖ్య ఉద్దేశం.. విద్యార్థులను జాతీయ రక్షణ అకాడమీ, ఇతర సైనిక శిక్షణ సంస్థల్లో ప్రవేశానికి శారీర... Read More


ఎంఎంటీఎస్‌లో అత్యాచార ఘటన.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన యువతి.. అసలు కథ ఇదీ!

భారతదేశం, ఏప్రిల్ 18 -- హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ రైల్లో యువతిపై అత్యాచారయత్నం కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. యువతి పోలీసులను తప్పుదోవ పట్టించింది. ఈ విషయాన్ని స్వయంగా రైల్వే ఎస్పీ చందనా ద... Read More


అబాదీ ఇళ్ల‌కు కూడా డాక్యుమెంట్లు.. త్వ‌ర‌లో భూభార‌తి టోల్‌ఫ్రీ నెంబ‌ర్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

భారతదేశం, ఏప్రిల్ 18 -- గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా పార్ట్ -బిలో పెట్టిన 18 లక్షల ఎకరాల్లో.. ఆరు నుంచి ఏడు లక్షల వరకు వ్యవసాయ భూములు ఉన్నాయని.. ఈ భూములకు భూభారతి చట్టంతో పరిష్కారం చూపిస్తామని... Read More


మళ్లీ తెరపైకి జగన్ 'క్విడ్ ప్రోకో' కేసులు.. రూ.793 కోట్ల ఆస్తులు ఆటాచ్ చేసిన ఈడీ!

భారతదేశం, ఏప్రిల్ 18 -- క్విడ్ ప్రోకో పెట్టుబడులు, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన రూ.27.5 కోట్ల విలువైన వాటాలు, దాల్మియా సిమెంట్స్ (భారత్)... Read More


స్థానిక ఎన్నికల ముందు కొత్త సమస్య.. ఇందిరమ్మ ఇండ్ల కోసం కాంగ్రెస్ నాయకుల కుమ్ములాట!

భారతదేశం, ఏప్రిల్ 18 -- ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు నెలకొంది. లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం నియమించిన ఇందిరమ్మ కమిటీల్లో తమ వర్గానికే ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు ... Read More


కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన నలుగురు మృతి

భారతదేశం, ఏప్రిల్ 18 -- శుక్రవారం తెల్లవారుజామున కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ఏపీ వాసులు మృతి చెందారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా దేవదుర్గ తాలూకాలోని అమరాపుర క్రాస్ సమీపం... Read More


తెలంగాణ ఈఏపీసెట్‌ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్.. నిమిషం లేట్‌ అయినా నో ఎంట్రీ!

భారతదేశం, ఏప్రిల్ 18 -- ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు తెలంగాణలో ఈఏపీసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 29, 30 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా ప్రవేశ పరీక్ష ఉంటుందని చెప్పారు. మే 2 ను... Read More